ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలుకింద పడి యువకుడు మృతి

ABN, First Publish Date - 2021-12-05T05:24:30+05:30

రైలుకింద పడి యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు పడమటి రజకపాలేనికి చెందిన కొచ్చెర్ల వేణు (26) స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర రైలుకింద పడి మృతిచెందాడు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సింగరాయకొండ, డిసెంబరు 4 : రైలుకింద పడి యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు పడమటి రజకపాలేనికి చెందిన కొచ్చెర్ల వేణు (26) స్థానిక సోమరాజుపల్లి గేటు దగ్గర రైలుకింద పడి మృతిచెందాడు. సమాచారాన్ని అందుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ రమణ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి శవపరీక్ష నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Updated Date - 2021-12-05T05:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising