ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ABN, First Publish Date - 2021-10-25T04:41:53+05:30

ప్రమాదవ శాత్తు విద్యుత్‌ తీగలు తగిలి టీ దుకాణ ని ర్వాహకుడు మృతిచెందిన సంఘటన ఆదివా రం రామాపురంలో చోటుచేసుకుంది.

మృతి చెందిన గోపీనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల టౌన్‌, అక్టోబరు 24:  ప్రమాదవ శాత్తు విద్యుత్‌ తీగలు తగిలి టీ దుకాణ ని ర్వాహకుడు మృతిచెందిన సంఘటన ఆదివా రం రామాపురంలో చోటుచేసుకుంది. ఈపూ రుపాలెం రైటర్‌ మల్లేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూరగాని గోపీ నాథ్‌(28)టీ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఉ దయం దుకాణానికి ముందు ఫ్లెక్సీ ఏర్పాటుచేస్తుండగా విద్యుత్‌ తీగలు తగల డంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందా డు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.


Updated Date - 2021-10-25T04:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising