ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాన్సర్‌ బాధితుడికి వైద్యం కోసం రూ.10 లక్షలు మంజూరు

ABN, First Publish Date - 2021-06-12T06:08:46+05:30

క్యాన్సర్‌వ్యాధితో బాధపడుతున్న జిల్లాకు చె ందిన మేడబోయిన మణికంఠకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరైంది. హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరె డ్డి శుక్రవారం బాధిత కుటుంబానికి ఈమేరకు ఎల్‌వోసీని అందజేశారు.

ఎల్‌వోసీని అందజేస్తున్న మంత్రి బాలినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 11 : క్యాన్సర్‌వ్యాధితో బాధపడుతున్న జిల్లాకు చె ందిన మేడబోయిన మణికంఠకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరైంది. హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరె డ్డి శుక్రవారం బాధిత కుటుంబానికి ఈమేరకు ఎల్‌వోసీని అందజేశారు. బ సవతారకం క్యాన్సర్స్‌ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న మణికంఠకు వైద్యం చే యించుకునే స్తోమత లేకపోవడంతో మంత్రి బాలినేనిని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆర్థికసాయం కోసం ప్రతిపాదనలు పంపగా సీ ఎం జగన్మోహన్‌రెడ్డి పరిశీలించి వైద్యం కోసం రూ.10 లక్షలు మంజూరు చే శారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ బాధితుడు త్వరగా కో లుకోవాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2021-06-12T06:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising