ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల భద్రతకు పటిష్ట చర్యలు

ABN, First Publish Date - 2021-01-20T06:47:20+05:30

జిల్లాలో దేవాలయాల భద్రతను పటిష్టం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు.

సింగరాయకొండలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు దేవాలయాలను సందర్శించిన ఎస్పీ

ఒంగోలు(క్రైం), జనవరి 19 : జిల్లాలో దేవాలయాల భద్రతను పటిష్టం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. మంగళవారం సింగరాయకొండ, జరుగుమల్లి, పొదిలి, గిద్ద లూరు మండలాల్లో ఉన్న ఆలయాలను పరిశీలించారు. అక్కడ పోలీసులతోపాటుగా ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో రెవెన్యూ, పోలీసులు, గ్రామ వలంటీర్లు, డిఫెన్స్‌ కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పూజారులు, పాస్టర్లు, మౌజమ్‌లు, గ్రామపెద్దలతో సమా వేశాలు ఏర్పాటుచేయాలని పోలీసుల కు సూచించారు. ఆయన వెంట ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సూర్యనారాయణ, పొదిలి, గిద్దలూ రు సీఐలు శ్రీరామ్‌, సుధాకరరావు, ఎస్సైలు సంప త్‌కుమార్‌, నాయబ్‌ రసూల్‌ ఉన్నారు.

Updated Date - 2021-01-20T06:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising