ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా తేజశ్విని

ABN, First Publish Date - 2021-10-04T05:08:03+05:30

తెలుగుదేశం పార్టీ అనుబంధ ప్రొఫెషనల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఒంగోలుకు చెందిన పొడపాటి తేజశ్విని నియమితులయ్యారు. ఈ నూతన విభాగాన్ని అమరావతిలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సారథ్య బాధ్యతలను తేజశ్వినికి అప్పగించారు. ఆమె భూమి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. టీడీపీ హయాంలో వేలాది మంది యువతతో కలిసి స్వచ్ఛాంధ్రలో పాలుపంచుకున్నారు.

చంద్రబాబుతో తేజశ్విని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూమి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలిగా ఇప్పటికే గుర్తింపు 

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 3 : తెలుగుదేశం పార్టీ అనుబంధ ప్రొఫెషనల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఒంగోలుకు చెందిన పొడపాటి తేజశ్విని నియమితులయ్యారు. ఈ నూతన విభాగాన్ని అమరావతిలో శనివారం  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సారథ్య బాధ్యతలను తేజశ్వినికి అప్పగించారు. ఆమె భూమి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. టీడీపీ హయాంలో వేలాది మంది యువతతో కలిసి స్వచ్ఛాంధ్రలో పాలుపంచుకున్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ప్రభుత్వ,  ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల ప్రహరీ గోడలపై బొమ్మల గీసి అందరి ప్రశంసలు పొందారు. స్వచ్ఛభారత్‌ కోసం ఆమె చేసిన కృషికి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశం పొందడమే కాకుండా, ఆయన అభినందనలు అందుకున్నారు. తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ అధ్యక్షురాలిగా నియమితులైన తేజశ్వినిని పలువురు అభినందించారు.  



Updated Date - 2021-10-04T05:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising