ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్ష నాయకుల అరెస్టులు దారుణం

ABN, First Publish Date - 2021-08-02T05:07:54+05:30

వైసీపీ ప్రభు త్వం 25 నెలల పాలన లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 25 మంది నాయకులను అ రెస్టు చేశారని టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు ఆరోపించారు.

మాట్లాడుతున్న హరిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతనూతలపాడు, ఆగస్టు 1: వైసీపీ ప్రభు త్వం 25 నెలల పాలన లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 25 మంది నాయకులను అ రెస్టు చేశారని టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు ఆరోపించారు. ఆదివారం సంత నూతలపాడులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసి సమావేశంలో ఆ యన మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని పార్టీ ఆదే శాల మేరకు పరిశీలించేందుకు వెళ్లిన మాజీమంత్రి దేవినేని ఉమామహే శ్వరావును అరెస్టు చేయడం దారుణమన్నారు. వైసీపీ పాలనలో జరుగు తున్న అక్రమాలను అడ్డుకుంటే అరెస్టు చేయడం ముఖ్యమంత్రికి ఆనవా యితీగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తన్నీరు శ్రీను, ఎ.శ్రీను, ఆర్‌.సుబ్బారావు, క్రిష్ణ, సురేష్‌, ఇంద్రబాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising