ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీ వ్యాఖ్యలను ఖండించిన నూకసాని

ABN, First Publish Date - 2021-01-17T05:37:03+05:30

దేవాలయాల ఘటనలపై రాష్ట్ర డీ జీపీ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 16 : దేవాలయాల ఘటనలపై రాష్ట్ర డీ జీపీ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తెలిపారు. శనివారం ఒంగో లులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆలయాలు, విగ్రహాల ధ్వంసం ఆకతాయిలపనే అంటూ ప్రకటించిన డీజీపీ, ఆయన తిరిగి శుక్రవారం రాజ కీయ పార్టీలకు ముడిపెట్టడం సరికాదన్నారు.పొంతనలేని డీజీపీ ప్రకటన అయోమానికి గురిచేస్తుందన్నారు. తెలుగుదేశంపార్టీ అన్ని మతాలను సమ దృష్టితో చూస్తుందని, దేవాలయాలపై దాడుల కుట్ర కోణాన్ని ఛేదించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-01-17T05:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising