ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్యం మేరకు పని దినాలు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-06-24T05:24:27+05:30

నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈ నెలాఖరుకు ఉపాధి పనులను అధికారులు, సిబ్బంది పూర్తి చేయాలని ఆ పథకం జిల్లా అంబుడ్స్‌మన్‌ షేక్‌ మీరావళి ఆదేశించారు. బుధవారం లింగసముద్రంలోని కొత్త చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ధేశించిన రూ.245 ల కూలీ పడుతుందన్నారు.

లింగసముద్రంలో ఉపాధిహామీ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న అంబుడ్స్‌మన్‌ షేక్‌ మీరావళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్యాలయంలో రికార్డుల తనిఖీ - జిల్లా అంబుడ్స్‌మెన్‌ షేక్‌ మీరావళి

లింగసముద్రం, జూన్‌ 23 : నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈ నెలాఖరుకు ఉపాధి పనులను  అధికారులు, సిబ్బంది  పూర్తి చేయాలని ఆ పథకం జిల్లా అంబుడ్స్‌మన్‌ షేక్‌ మీరావళి ఆదేశించారు. బుధవారం లింగసముద్రంలోని కొత్త చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తే ప్రభుత్వం నిర్ధేశించిన రూ.245 ల కూలీ పడుతుందన్నారు. అనంతరం ఆయన లింగసముద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ఉపాధిహామీ కార్యాలయాన్ని సందర్శించి వర్క్‌ ఫైల్స్‌,  ఎంబుక్స్‌, మస్టర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు, సిబ్బందికి పనుల గురించి పలు సూచనలు చేశారు.


Updated Date - 2021-06-24T05:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising