ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2021-08-02T05:40:47+05:30

పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని నెహ్రూ యువ కేంద్రం వలంటీర్‌ సాయి సుబ్బారావు అన్నా రు.

స్వచ్ఛత ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం (వన్‌టౌన్‌), ఆగస్టు 1 : పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని నెహ్రూ యువ కేంద్రం వలంటీర్‌ సాయి సుబ్బారావు అన్నా రు. స్థానిక ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛత పక్వాడా  కార్య క్రమం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈనెల 15వ తేదీ వరకూ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత వార్డులలో, గ్రామాలలో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు పృధ్వీ, శ్రీనివాస్‌, మణికంఠ  పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising