ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటమి నుంచే గెలుపునకు మెట్లు

ABN, First Publish Date - 2021-10-17T05:36:27+05:30

ఓటమి పునాధులపై గెలుపు మెట్లు నిర్మించుకోవాలని ఎస్‌ఐ వై.నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 16: ఓటమి పునాధులపై గెలుపు మెట్లు నిర్మించుకోవాలని ఎస్‌ఐ వై.నాగరాజు అన్నారు. భగత్‌సింగ్‌ కాలనీలో వైసీపీ రాష్ట్ర సహాయకార్యదర్శి కంది ప్రమీళారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. పతంగ్‌ సీనియర్‌ టీం మొదటి బహుమతి గెలుచుకుంది. రూ.25 వేల నగదును కంది ప్రమీళారెడ్డి సమకూర్చగా ఎస్‌ఐ నాగరాజు అందించారు. పతంగ్‌ జూనియర్‌ టీం రూ.10116 గెలుచుకుంది. ఏ1 గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మూడో బహుమతిగా రూ.7116 గెలుచుకుంది.


Updated Date - 2021-10-17T05:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising