ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో పలువురి చేరిక

ABN, First Publish Date - 2021-01-24T05:43:22+05:30

ఎస్‌ఎల్‌.గుడిపాడుకు చెందిన పలువురు నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య సమక్షంలో వైసీ పీలో చేరారు.

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న కృష్ణచైతన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బల్లికురవ, జనవరి 23 : ఎస్‌ఎల్‌.గుడిపాడుకు చెందిన పలువురు నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య సమక్షంలో వైసీ పీలో చేరారు. శనివారం అద్దంకిలో జరిగిన కార్యక్రమంలో అలకుంట శ్రీ ను, రావులపల్లి పేరయ్య తదితరులకు కృష్ణచైతన్య కండువాలు కప్పి ఆ హ్వానించారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఇమ్మానియేల్‌, మూరబోయి న కొండలు, అలకుంట కోటయ్య రావులపల్లి అంకమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-24T05:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising