ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ పునఃనిర్మాణానికి శిద్దా విరాళం

ABN, First Publish Date - 2021-11-06T05:15:02+05:30

చీమకుర్తి మండలం పల్లామల్లిలోని శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.లక్ష విరాళం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 5 : చీమకుర్తి మండలం పల్లామల్లిలోని శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.లక్ష విరాళం అందజేశారు. ఒంగోలు నగరం మ ంగమూరురోడ్డులోని తన నివాసంలో శుక్రవారం ఆలయ ధర్మకర్తలు వల్లూరి వీరబ్రహ్మచారి, రామస్వామి, సూర్యచంద్రలు ఆయనను కలవగా ఈమేరకు నగదును అందించారు. ఈ సందర్భంగా వారు శిద్దాకు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-11-06T05:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising