ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం

ABN, First Publish Date - 2021-10-28T04:33:14+05:30

రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం చెం దాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం పట్టణంలోని చెరువు కట్టపై చోటుచేసుకుం ది.

ఆంజనేయులరెడ్డి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, అక్టోబరు 27 : రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్మరణం చెం దాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం పట్టణంలోని చెరువు కట్టపై చోటుచేసుకుం ది. పోలీసుల కథనం మేరకు.. గుత్తికి చెం దిన బి.ఆంజనేయరెడ్డి దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దారవీడు మండలం కుంటలో బంధువుల ఇంటికి వెళ్లడానికి బుధవారం మార్కాపురంలో ఉదయం 8 గంటలకు రైలు దిగి ఆటోలో రైల్వేస్టేషన్‌ నుంచి పట్టణంలోకి వస్తున్నారు. చెరువు కట్టపై ఎదురుగా వస్తున్న సుధా గ్యాస్‌ ఏజెన్సీకి చెందిన ఆటో ఆంజనేయరెడ్డి ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై వై.నాగరాజు సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి శవ పంచనామా నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2021-10-28T04:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising