ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-04-24T05:10:39+05:30

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డ సంఘటన గురువారం రాత్రి మండలంలోని రాజుపాలెం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాజుపాలెంకు చెందిన ఐదుగురు ఆటోలో మార్కాపురం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. దరిమడుగు సమీపంలోకి ఒక ప్రైవేటు స్కూల్‌ సమీపంలో లగేజీ ఆటో ఎదురుగా వచ్చింది.

మృతి చెందిన మాకం వెంకటయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  నలుగురికి గాయాలు

మార్కాపురం, ఏప్రిల్‌ 23: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డ సంఘటన గురువారం రాత్రి మండలంలోని రాజుపాలెం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాజుపాలెంకు చెందిన ఐదుగురు ఆటోలో మార్కాపురం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. దరిమడుగు సమీపంలోకి ఒక ప్రైవేటు స్కూల్‌ సమీపంలో లగేజీ ఆటో ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో ఆటో రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్లింది. ఈ సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మాకం వెంకటయ్య(45) మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం మిగిలిన క్షతగాత్రులలో జమ్మలమూడి నాగరాజును నరసరావుపేటకు, విన్నాసి, చిరంజీవి, ప్రకాష్‌ విజయ్‌లను ఒంగోలు తరలించారు. రూరల్‌ ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-04-24T05:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising