ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-01-21T06:21:44+05:30

అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసు కుని లారీని సీజ్‌ చేశారు.

సీజ్‌ చేసిన బియ్యం లారీతో ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తర్లుపాడు, జనవరి 20 : అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసు కుని లారీని సీజ్‌ చేశారు. ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు కథనం ప్రకా రం.. బేస్తవారపేట పరిసర ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొను గోలు చేసి దర్శి ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో తాడివారిపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం తనిఖీలు చేపట్టారు. ఒక లారీలో 200 బస్తాల రేషన్‌ బియ్యం ఉండటాన్ని గుర్తించారు. బియ్యాన్ని తరలిస్తున్న ఉయ్యాల కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసు కున్నారు. బియ్యంతోసహా లారీని సీజ్‌ చేశామని, దాన్ని పౌర సరఫరాల సంస్థ అధికారులకు అప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-21T06:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising