ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌ కేంద్రాన్ని వెంటనే పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2021-06-14T05:49:43+05:30

మండల కేంద్రం చినగం జాంలోని ఆధార్‌ కేంద్రాన్ని వెంటనే పునరుద్ధరించా లని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్‌ గున్నమ నేని ప్రతాప్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం ధ ర్నా నిర్వహించారు.

ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చినగంజాం, జూన్‌ 13: మండల కేంద్రం చినగం జాంలోని ఆధార్‌ కేంద్రాన్ని వెంటనే పునరుద్ధరించా లని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్‌ గున్నమ నేని ప్రతాప్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం ధ ర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతాప్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి పథకానికి ఆధార్‌ లింకు అడు గుతున్న ప్రభుత్వం ఆధార్‌ కేంద్రం విషయంలో ని మ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం మంచిది కాదని అన్నారు. ఉన్నాతాధికారులు కలుగజేసుకుని ఆధార్‌ కేంద్నాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. లేని ప క్షంలో ఈ నెలఖారులో మండల పరిధిలోని ప్రజ లందరని సమీకరించి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు జి.యాకోబు, కె.జెస్సీ, కె.సునీల్‌, సురే ష్‌, శ్రీను, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-14T05:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising