ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో టీడీపీ కార్యకర్తల ఆందోళన

ABN, First Publish Date - 2021-10-20T13:27:29+05:30

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకుంటున్న టీడీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. బస్టాండ్‌లో భారీగా పోలీసులు  మోహరించారు. బస్సులను యధాతథంగా నడిపేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2021-10-20T13:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising