ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు బోల్తా...20 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-02-23T13:45:37+05:30

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు కర్నూలు నుండి విజయవాడ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-02-23T13:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising