ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2021-09-29T15:00:32+05:30

ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రసవ వేదనతో వచ్చిన మహిళకు వైద్యం అందించకుండా వైద్య సిబ్బంది ఇబ్బందులకు గురిచేసింది. తమ వద్ద ఎటువంటి సదుపాయాలు లేవని మరో చోటికి వెళ్లాలంటూ ఉచిత సలహాలు అందించారు. గర్భిణీ స్త్రీ ప్రసవవేదన చూసిన కుటుంబసభ్యుల వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-09-29T15:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising