ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

ABN, First Publish Date - 2021-03-01T17:51:22+05:30

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయిలో కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త సునీత (35) మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయిలో కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త సునీత (35) మృతి చెందారు.  గత నెల 18న సునీత వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుండి తీవ్ర అస్వస్థతకు గురైన సునీతను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంగన్‌వాడీ కార్యకర్త సునీత మరణించారు. 

Updated Date - 2021-03-01T17:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising