ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakasam: పడవ నుంచి సముద్రంలో పడి మత్స్యకారుడు మృతి

ABN, First Publish Date - 2021-11-27T19:06:12+05:30

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో విషాదం చోటు చేసుకుంది.  సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లిన పెద్ద సింగ్ కోటేశ్వరరావు(55) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు కాలు జారి పడవ నుండి సముద్రంలో పడి మృతి చెందాడు. వలలో చిక్కుకున్న మత్యకారుడి మృతదేహాన్ని తోటి జాలర్లు బయటకు తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2021-11-27T19:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising