ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakasam: పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళల ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2021-11-08T14:59:05+05:30

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో కార్తీక సోమవారం సందర్భంగా పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఇంకొల్లులో కార్తీక సోమవారం సందర్భంగా పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ప్రత్యేక రథం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మహిళలు పూజలు నిర్వహించారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మారి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా బుద్దిని ప్రసాదించాలని ప్రార్ధించించినట్లు మహిళలు వెల్లడించారు. 

Updated Date - 2021-11-08T14:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising