ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఓవర్‌లోడ్‌ను తగ్గించుకోవాలి

ABN, First Publish Date - 2021-10-15T05:25:32+05:30

పరిశ్రమల వినియోగదారులు విద్యుత్‌ ఓవర్‌లోడ్‌ను తగ్గించుకోవాలని ఆపరేషనల్‌ ఈఈ పి.శ్రీనివాసరావు సూచించారు. గురువారం రాత్రి గుండ్లాపల్లి గ్రోత్‌సెంటరులో ఏఈ రవి ప్రకాష్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిపాడు, అక్టోబరు 14 : పరిశ్రమల వినియోగదారులు విద్యుత్‌ ఓవర్‌లోడ్‌ను తగ్గించుకోవాలని ఆపరేషనల్‌ ఈఈ పి.శ్రీనివాసరావు సూచించారు. గురువారం రాత్రి గుండ్లాపల్లి గ్రోత్‌సెంటరులో ఏఈ రవి ప్రకాష్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.  పరిశ్రమల నిర్వాహకులు వి ద్యుత్‌ వినియోగం తగ్గించుకోవాలని, లేని పక్షంలో పలు సమస్యలు త లెత్తుతాయన్నారు. ఉదయం 6-30 నుంచి 9-30 వరకు విద్యుత్‌ సమ స్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు.  డీఈఈ గురునాథరావు మాట్లాడుతూ విద్యుత్‌ గ్రిడ్‌ ఫెయిల్‌ కాకుండా చూడాల్సిన బాధ్యత అ ధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-15T05:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising