ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ను సక్రమంగా అందజేయాలి

ABN, First Publish Date - 2021-02-02T05:02:19+05:30

వృద్ధులకు సక్రమంగా పింఛన్‌ ను అందజేయాలని సచివాలయం జిల్లా పెన్షన్‌ విభాగ అధి కారి ఏపీ ఎం వరప్రసాద్‌ అన్నారు.

పింఛన్‌ను పంపిణీ చేస్తున్న ఏపీఎం వరప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెద్దారవీడు, ఫిబ్ర వరి 1: వృద్ధులకు సక్రమంగా పింఛన్‌ ను అందజేయాలని సచివాలయం జిల్లా పెన్షన్‌ విభాగ అధి కారి ఏపీ ఎం వరప్రసాద్‌ అన్నారు. మండలంలోని దేవరాజుగట్టు గ్రామ సచి వాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చే శారు. రికార్డుల నిర్వ హణ, పింఛన్‌ పంపిణీని ఆయన పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశా రు. పింఛన్‌ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడా లని సిబ్బందికి సూచించారు. అనంతరం పలు వురికి పింఛన్‌లను వర ప్రసాద్‌  పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలకోటయ్య, టి.సావిత్రి, వెంకటేశ్వరరెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T05:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising