ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-12-31T05:08:34+05:30

పాఠశాల పారిశుధ్య కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి నరసింహులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు, డిసెంబరు 30 : పాఠశాల పారిశుధ్య కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి నరసింహులు డిమాండ్‌ చేశారు. కార్మికులతో కలిసి ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. కరోనా  మళ్లీ ఉధృ తం అవుతున్న దృష్ట్యా పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, చీపుర్లు ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కా ర్మికులకు కూడా పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని కోరారు.  కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు కుమారి, లక్ష్మీదేవి, నరసమ్మ, రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising