ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాశం మృతి టీడీపీకి తీరనిలోటు

ABN, First Publish Date - 2021-10-24T04:36:03+05:30

పాశం మధు అంజనీకుమార్‌ మృతి తెలుగు దేశం పార్టీకికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు.

పాశం కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాచర్ల, అక్టోబరు 23 : పాశం మధు అంజనీకుమార్‌ మృతి తెలుగు దేశం పార్టీకికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు. మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాశం మధు అంజనీకుమార్‌ రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఆ కుటుంబాన్ని శనివా రం మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పరామర్శించారు. ఈసందర్భంగా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల  అధ్యక్షుడు యో గానంద్‌, మాజీ  ఎంపీపీ గాలయ్య, మాజీసర్పంచ్‌ అల్లూరిరెడ్డి, రంగస్వామి, ఖా శింవలి, రవి, వెంకటపతి,శ్రీను, ఆదినారాయణ, గోవిం దు, రామకృష్ణ, సనావుల్లాఖాన్‌, కల్యాన్‌రెడ్డి, పాండు, వినాయక్‌, రాజేశ్వరరావు, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T04:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising