ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యాన పంటలతో అధిక లాభాలు

ABN, First Publish Date - 2021-08-06T05:52:13+05:30

ఉద్యానపంటలపై అవగాహన కలిగి ఉండి సాగు చేస్తే మంచి లాభాలను సాధించవచ్చునని టీడీపీ బాపట్ల పార్లమెంటరీ ని యోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు.

బొప్పాయి తోటలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ఏలూరి


మార్టూరు, ఆగస్టు 5 : ఉద్యానపంటలపై అవగాహన కలిగి ఉండి సాగు చేస్తే మంచి లాభాలను సాధించవచ్చునని టీడీపీ బాపట్ల పార్లమెంటరీ ని యోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. గురువారం మండల పరిధిలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి, అం దులో సాగు చేస్తున్న బొప్పాయి పంటను పరిశీలించారు. రైతులకు ఉద్యానపంటలపై అవగాహనతో పాటు శిక్షణ కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఆధునిక యంత్రపరికరాలను అందించాలని చెప్పారు.


Updated Date - 2021-08-06T05:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising