ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు రూ.లక్ష విరాళం

ABN, First Publish Date - 2021-05-11T07:29:07+05:30

కందుకూరు నియోజకవర్గంలో అమలవుతున్న కరోనా నియంత్రణ చర్యల కోసం గుడ్లూరు మండలం దారకానిపాడు ఎంపీటీసీ సభ్యుడు జి.ప్రభాకర్‌ లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.

చెక్కు అందజేస్తున్న ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, మే 10: కందుకూరు నియోజకవర్గంలో అమలవుతున్న కరోనా నియంత్రణ  చర్యల కోసం గుడ్లూరు మండలం దారకానిపాడు ఎంపీటీసీ సభ్యుడు జి.ప్రభాకర్‌ లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డిని కలిసి ఈ మొత్తాన్ని అందజేశారు. ఏరియా హాస్పటల్‌లో ఆక్సిజన్‌ కాన్సన్ర్టేటర్స్‌ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపిన ఎమ్మెల్యే మహీధర రెడ్డి ప్రభాకర్‌ని ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2021-05-11T07:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising