ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగు మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-02-06T06:17:41+05:30

పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సర్విరెడ్డిపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది.

అంకయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్సై గోపాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరోలు, ఫిబ్రవరి 5 : పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సర్విరెడ్డిపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల మేరకు... మండలంలోని కొత్తపల్లెకు చెందిన మారె అంకయ్య(70) వారం క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కుటుం బ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆ వృద్ధుడు సర్విరెడ్డిపల్లె సమీపంలో భైరవేశ్వర ఆలయం వద్ద పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ గోపాలకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-02-06T06:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising