ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు యువత అధ్యక్షుడిగా ‘ముత్తన’

ABN, First Publish Date - 2021-12-31T04:45:44+05:30

తెలుగు యువ త ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు మరోసారి నియమితులయ్యారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు నూకసాని బాలాజీ కమిటీని ప్రకటించారు.

కమిటీ సభ్యులతో నూకసాని బాలాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కార్పొరేషన్‌), డిసెంబరు 30 : తెలుగు యువ త ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు మరోసారి నియమితులయ్యారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు నూకసాని బాలాజీ కమిటీని ప్రకటించారు. అ ధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శిగా బో యిళ్ళపల్లి కిషోర్‌ను నియమించగా, ఏడుగురు ఉపాధ్యక్షు లు, 11మంది అధికార ప్రతినిధులు, 11మంది కార్యనిర్వా హక కార్యదర్శులు, 14మంది కార్యదర్శులను నియమిం చారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ యువత పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.


Updated Date - 2021-12-31T04:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising