ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముప్పాళ్ల సర్పంచ్‌ తిరుమల పాదయాత్ర

ABN, First Publish Date - 2021-07-15T06:00:21+05:30

నాగులుప్పలపాడు మ ండలం ఎం.ముప్పాళ్ల సర్ప ంచ్‌ వైకుంఠ పద్మశ్రీ, ఆమె భర్త వీరాంజనేయులు బు ధవారం తిరుమలకు పాద యాత్రను చేపట్టారు. ము ందుగా గ్రామంలోని అభ యాంజనేయస్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాదయాత్రను ప్రారంభిస్తున్న శివస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నాగులుప్పలపాడు (ఒంగోలురూరల్‌), జూలై 14: నాగులుప్పలపాడు మ ండలం ఎం.ముప్పాళ్ల సర్ప ంచ్‌ వైకుంఠ పద్మశ్రీ, ఆమె భర్త వీరాంజనేయులు బు ధవారం తిరుమలకు పాద యాత్రను చేపట్టారు. ము ందుగా గ్రామంలోని అభ యాంజనేయస్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ నంతరం తిరుమల పాదయాత్రను శ్రీశివస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూధర్మం పాటించేవారు, దానధ ర్మాలు చేసేవారు నిరంతరం సుఖశాంతులతో ఉంటారని చెప్పారు. కార్యక్రమం లో వ్యాపారవేత్త పుచ్చకాయల అశోక్‌బాబు, మండవ శ్రీధర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-15T06:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising