ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీగా తూమాటి ఏకగ్రీవం

ABN, First Publish Date - 2021-11-27T04:56:13+05:30

జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైసీపీకి చెందిన తూమాటి మాధవరావు ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ వెంకట మురళీ శుక్రవారం సాయంత్రం డిక్లరేషన్‌ను అందజేశారు.

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటమురళీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు డిక్లరేషన్‌ను అందుకుంటున్నతూమాటి మాధవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 26: జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైసీపీకి చెందిన తూమాటి మాధవరావు ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ వెంకట మురళీ శుక్రవారం సాయంత్రం డిక్లరేషన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావును పలువురు అభినందించారు.  కార్యక్రమంలో వైసీపీ అద్దంకి ఇన్‌చార్జీ బాచిన కృష్ణచైతన్య, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు కఠారి శంకర్‌ తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-11-27T04:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising