ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-11-21T05:55:57+05:30

జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అ ధికారి, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీవెంకటమురళి


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 20 : జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అ ధికారి, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి ఆదేశించారు. శనివారం ఒంగోలులో పో లింగ్‌ బూత్‌లు, కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూంలను ఆయన పరిశీలించారు.  వ చ్చే నెల 10న ఎన్నికలు, 14వ తేదీన ఓట్లలెక్కింపు జరుగుతుందని ఆయన చెప్పా రు. ఒంగోలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఓటర్ల కోసం ఒంగోలులోని ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్‌ బాక్సు లను  నూత నంగా నిర్మించి న బధిరుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు తరలిస్తామన్నా రు. అనంతరం సంతపేటలో  ఓటర్ల జాబితా సవరణను పరి శీలించారు.


Updated Date - 2021-11-21T05:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising