ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల అవస్థలు ఇప్పటికైనా తీర్చండి

ABN, First Publish Date - 2021-12-01T06:29:33+05:30

కొద్దిపాటి వర్షానికే గన్నవరం వాగు పారుతుంటే గండ్లోపల్లి, చెన్నంపల్లి గ్రామాలకు అంతరాయం ఏర్పడుతున్నా ప్రజా నాయకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

బ్రిడ్జి వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజల అవస్థలు ఇప్పటికైనా తీర్చండి

వెలిగండ్ల, నవంబరు 30: కొద్దిపాటి వర్షానికే గన్నవరం వాగు పారుతుంటే గండ్లోపల్లి, చెన్నంపల్లి గ్రామాలకు అంతరాయం ఏర్పడుతున్నా ప్రజా నాయకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం బ్రిడ్జి వద్ద టీడీపీ నాయకులు నీటిలో దిగి గ్రామాల ప్రజల సమస్యలు తీర్చాలని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు బ్రిడ్జి నిర్మించి సమస్యను తీర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కొండు భాస్కర్‌రెడ్డి, గొరిగే సుబ్రహ్మణ్యం, మీనగ కాశయ్య, వెంకటేశ్వర్లు, మాల్యాద్రి, సాల్మన్‌రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T06:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising