ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కాపురం ఆర్డీవోగాలక్ష్మీశివజ్యోతి

ABN, First Publish Date - 2021-07-09T04:56:52+05:30

మార్కాపురం ఆర్డీవోగా జి.లక్ష్మీ శివజ్యోతిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆది త్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, జులై 8: మార్కాపురం ఆర్డీవోగా జి.లక్ష్మీ శివజ్యోతిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆది త్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీదేవి ప్రస్తుతం వి శాఖ జిల్లా పాడేరు ఆర్డీవోగా పనిచేస్తున్నారు. 2018 గ్రూ ప్‌ -1లో ఉద్యోగం పొందిన ఆమె స్వస్థలం గుంటూరు జి ల్లా గురజాల. మార్కాపురం ఆర్డీవోగా బదిలీ అయిన లక్ష్మీ శివజ్యోతి సోమ, లేదా బుధవారం ఇక్కడ బాధ్య త లు చేపట్టనున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం మార్కాపురం ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఎం.శేషిరెడ్డికి గుంటూరు జిల్లా నర్సరావుపేటకు బదిలీ చేశారు. తన విధుల కు అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, ప్రజలు అందించిన సహ కారానికి శేషిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  


Updated Date - 2021-07-09T04:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising