ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పాలవెల్లువ’తో బహుళ ప్రయోజనం

ABN, First Publish Date - 2021-06-16T07:22:28+05:30

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న పాల వెల్లువ పఽథకం ద్వారా పాడిరైతులకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు చెప్పారు.

సర్వే చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లూరు, జూన్‌ 15 : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న పాల వెల్లువ పఽథకం ద్వారా పాడిరైతులకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు చెప్పారు. మన్నేపల్లి, తురకపాలెం గ్రామపంచాయతీ పరిధిలో పాలవెల్లువ కోసం నిర్వహిస్తున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ పాల రైతులు సంఘాలుగా ఏర్పడాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలలో పాలను విక్రయించి ఆర్థికంగా వృద్ధి చెందాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ మంచాల వెంకటేశ్వరరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-16T07:22:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising