ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నయనానందకరం మకరజ్యోతి దర్శనం

ABN, First Publish Date - 2021-01-16T05:23:41+05:30

అయ్యప్పస్వామి ప్రతిరూపంగా భావించే మకరజ్యోతి దర్శనం గురువారం రాత్రి ఒంగోలు నగరం కొత్తపట్నం బస్టాండులోని శ్రీఅప్పయ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

అద్దంకిలో మకరజ్యోతిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కల్చరల్‌), జనవరి 15: అయ్యప్పస్వామి ప్రతిరూపంగా భావించే మకరజ్యోతి దర్శనం గురువారం రాత్రి ఒంగోలు నగరం కొత్తపట్నం బస్టాండులోని శ్రీఅప్పయ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ఓరుగంటి సుబ్బరాయశాస్ర్తి అశేష భక్తుల మధ్య జ్యోతిని వెలిగించి శరణుఘోష చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కాళె వెంకటేశ్వర్లు, నాళం గోవర్థన్‌, పువ్వాడ సురేష్‌, బీకే.బాబు, రాధ య్య, యరమాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అద్దంకి: శింగరకొండ అయ్య్యప్పస్వామి దేవాలయం వద్ద ఏర్పాటుచే సిన మకరజ్యోతి దర్శనంకు భక్తులు అ ధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవాలయం వద్ద భక్తులు తిలకించేలా అద్దంకి  కొండపై జ్యోతిని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పరుచూరి శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, తిరుపతిరెడ్డి గురుస్వామి, బాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising