ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపంచాయత్‌ను జయప్రదం చేద్దాం

ABN, First Publish Date - 2021-04-18T06:04:29+05:30

ఒంగోలులో ఈనెల 19న జరిగే మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతుసంఘాల సమన్వయ కమిటీ మండలశాఖ పిలుపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మేదరమెట్ల, ఏప్రిల్‌ 17: ఒంగోలులో ఈనెల 19న జరిగే మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతుసంఘాల సమన్వయ కమిటీ మండలశాఖ పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం మేదరమెట్లలో సమావేశమైన కమిటీ సభ్యులు సాగుచట్టాల రద్దుకు రైతులందరూ కలిసి పోరాడాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో గత నాలుగు నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాకేష్‌సింగ్‌ తికాయత్‌ తదితర రైతు నాయకులతో ఒంగోలులో ఏర్పాటుచేసిన సమావేశానికి రైతులందరూ హాజరై మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మోండ్రు ఆంజనేయులు, నాతాని హనుమంతరావు, చెన్నుపాటి హరిబాబు, మన్నె దుర్గారావు, కరిచేటి రాంబాబు, వెంకట్రావు, ముమ్మన నరసింహారావు  పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising