ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ నీళ్లను జగన్ దోచుకుంటున్నారు: జీవన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-06-02T21:48:30+05:30

తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ దోచుకుంటున్నారని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల జిల్లా: తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ దోచుకుంటున్నారని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది జలాల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. శ్రీశైలం ప్రాజెక్టు అడుగంటే పరిస్థితిలోనూ ఏపీ సర్కార్ నీళ్లను తోడేస్తోందని ఆయన విమర్శించారు. దక్షిణ తెలంగాణ నాలుగేళ్లలో ఏడారి అయ్యే ప్రమాదం పొంచి ఉందని జీవన్ రెడ్డి అన్నారు.


Updated Date - 2021-06-02T21:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising