ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15వ డివిజన్‌లో ‘జనంలోకి జనసేన’

ABN, First Publish Date - 2021-08-02T05:13:24+05:30

జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దివారం నగరంలోని 15వ డివిజన్‌లో జనంలోకి జన సేన కార్యక్రమాన్ని నిర్వహి ంచారు.

కరపత్రాలను పంపిణీ చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 1 : జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దివారం నగరంలోని 15వ డివిజన్‌లో జనంలోకి జన సేన కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా నాయకులు డివిజన్‌లోని సమస్యలను ఆడిగి తెలుసు కున్నారు. ప్రధానంగా ఆస్తిపన్ను పెంపు, డ్రైనేజీ సమస్య, పింఛన్లు తదితర స మస్యలను ప్రజలు ఏకరవు పెట్టారు. జనంలోకి జనసేన పార్టీ ద్వారా ప్రజా స మస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి పాటుపడటం జరుగుతుందని వారు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ నేతృత్వంలో అవసరమైతే పోరాటా లు చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు చిట్టెం ప్రసాద్‌, ముత్యాల కళ్యాణ్‌, టి.సుబ్బారావు, చెరుకూరి ఫణి, భూపతి రమేష్‌, బొందిల మదు, రాయపాటి అరుణ, ప్రమీల, కోమలి, శిరీష, తన్నీరు ఉష, తోట శబరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-02T05:13:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising