ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15వ డివిజన్‌లో ‘జనంలోకి జనసేన’

ABN, First Publish Date - 2021-07-26T05:17:43+05:30

జనంలోకి జన సేన కార్యక్రమంలో భాగం గా జనసేన పార్టీ నాయకు లు ఆదివారం ఒంగోలు న గరం 15వ డివిజన్‌లో జన ంలోకి జనసేన కార్యక్రమా న్ని పర్యటించారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు రియాజ్‌ పిలుపు మేరకు నాయకులు డివిజన్‌లో పర్యటించి ప్రజ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

డివిజన్‌లో పర్యటిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 25 : జనంలోకి జన సేన కార్యక్రమంలో భాగం గా జనసేన పార్టీ నాయకు లు ఆదివారం ఒంగోలు న గరం 15వ డివిజన్‌లో జన ంలోకి జనసేన కార్యక్రమా న్ని పర్యటించారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు రియాజ్‌ పిలుపు మేరకు నాయకులు డివిజన్‌లో పర్యటించి ప్రజ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాటాలు చేసేందుకు వెనుకాడేది లేదని నాయకులు స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో నాయకులు చిట్టెం ప్రసాద్‌, ముత్యాల కళ్యాణ్‌, రాయని రమేష్‌ బం డారు సురేష్‌. ఎం.సుబ్బారావు, సుధాకర్‌, భూపతి రమేష్‌; ఈదుపల్లి శంకర్‌, బొందిల శ్రీదేవి, కోమలి, అరుణ, వాసుకినాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-26T05:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising