ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ సహనశీలి : వెంకయ్య

ABN, First Publish Date - 2021-10-21T07:01:10+05:30

ముఖ్యమంత్రి జగన్‌ సహన శీలి, ఆయన తొందరపడి ఎవరినీ దూషించరని పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టంగుటూరు, అక్టోబరు 20 : ముఖ్యమంత్రి జగన్‌ సహన శీలి, ఆయన తొందరపడి ఎవరినీ దూషించరని పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్‌పైనా టీడీపీ నాయకుడు పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో టంగుటూరులో ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ప్రభుదాసు పాల్గొన్నారు.

కొండపిలో : వైసీపీ మండల కన్వీనర్‌ గోగినేని వెంకటేశ్వరరావు నాయకత్వంలో నాయకులు కామేపల్లి రోడ్డు నుంచి ర్యాలీగా వెళ్లి మండల కార్యాలయాల సెంటర్‌ వరకు వెళ్లి దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

దొనకొండ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ నేతలు అసభ్య పదజాలాలతో మాట్లాడితే సహించేది లేదని ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళీ హెచ్చరించారు. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను ఖండించారు.


Updated Date - 2021-10-21T07:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising