ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ అడ్వాన్సుడ్‌లో మెరిశాడు!

ABN, First Publish Date - 2021-10-17T05:28:22+05:30

జేఈఈ అడ్వాన్సుడ్‌ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థి మెరిశాడు. పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన లక్ష్మీసాయిలోకేష్‌రెడ్డి 5వ ర్యాంకు సాధించాడు. ఆయన తల్లిదండ్రులు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత ఇరువురూ ఉపాధ్యాయులు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్సు ఇంజనీరింగ్‌ చదవడమే తన లక్ష్యమని లోకేష్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

లోకేష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా విద్యార్థికి 5వ ర్యాంకు 

ఒంగోలు విద్య, అక్టోబరు 16 : జేఈఈ అడ్వాన్సుడ్‌ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థి మెరిశాడు. పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన లక్ష్మీసాయిలోకేష్‌రెడ్డి 5వ ర్యాంకు సాధించాడు. ఆయన తల్లిదండ్రులు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత ఇరువురూ ఉపాధ్యాయులు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్సు ఇంజనీరింగ్‌ చదవడమే తన లక్ష్యమని లోకేష్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2021-10-17T05:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising