విశ్రాంత ఉద్యోగులకు హెల్త్కార్డులు
ABN, First Publish Date - 2021-04-16T05:29:56+05:30
ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్కార్డులను మండలంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు దర్శి ట్రెజరీ కార్యాలయంలో పొందాలని పెన్షనర్ల సంఘం కార్యదర్శి అబ్ధుల్ఖాదర్ తెలిపారు.
దొనకొండ, ఏప్రిల్ 15 : ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్కార్డులను మండలంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు దర్శి ట్రెజరీ కార్యాలయంలో పొందాలని పెన్షనర్ల సంఘం కార్యదర్శి అబ్ధుల్ఖాదర్ తెలిపారు. పాత కార్డులు అందజేసి కొత్త హెల్త్కార్డులు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పెన్షనర్ల ఆరోగ్య కోసం మంజూరు చేసిన హెల్త్కార్డులు సకాలంలో పొంది వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని అబ్ధుల్ఖాదర్ కోరారు. ఇతర సమాచారం కొరకు 9441744486 నుంబర్ను సంప్రదించాలని సూచించారు.
Updated Date - 2021-04-16T05:29:56+05:30 IST