ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ 1 నుంచి గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌

ABN, First Publish Date - 2021-02-25T07:04:12+05:30

కరోనా ప్రభావంతో నిలిచిన పలు రైళ్లు తిరిగి పట్టాలు ఎక్కనున్నాయి. గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 24 : కరోనా ప్రభావంతో నిలిచిన పలు రైళ్లు తిరిగి పట్టాలు ఎక్కనున్నాయి. గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. లాక్‌డౌన్‌తో రద్దు అయిన ఆ రైలును  పునరుద్ధరించనున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌ 1వ తేదీ రాత్రి 7గంటలకు గుంటూరులో బయలుదేరే మరుసటి రోజు ఉదయం 9.45కు కాచిగూడ చేరుకుంటుంది. ఏప్రిల్‌ 2న కాచిగూడలో మధ్యాహ్నం 3.10కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45గంటలకు గుంటూరుకు చేరుతుంది. 

Updated Date - 2021-02-25T07:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising