ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రానైట్‌ క్వారీల్లో మైనింగ్‌ అధికారుల తనిఖీలు

ABN, First Publish Date - 2021-03-02T06:55:49+05:30

మండలంలోని ఈర్లకొండ పరిధిలో ఉన్న రాఘవేంద్ర, లక్ష్మీ గ్రానైట్‌ క్వారీల్లో మైనింగ్‌ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బల్లికురవ, మార్చి 1 : మండలంలోని ఈర్లకొండ పరిధిలో  ఉన్న  రాఘవేంద్ర, లక్ష్మీ గ్రానైట్‌ క్వారీల్లో మైనింగ్‌ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఏజీ ఫణిభూషణ్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది  పలు రికార్డులను, క్వారీల మ్యాప్‌లను పరిశీలించారు. కొలతలు తీశారు. అక్కడ ఉన్న గ్రానైట్‌ బ్లాక్‌లకు గుర్తులు వేశారు. అక్రమాల నిరోధానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. త్వరలో అన్ని క్వారీల్లోనూ హద్దుల కొలతలు వేస్తామని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట మైనింగ్‌ ఆర్‌ఐ రవితేజ, క్వారీల మేనేజర్లు పాల్గొన్నారు. న్నారు.


Updated Date - 2021-03-02T06:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising