ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నమశ్శివాయపురం కొండల్లో కార్చిచ్చు

ABN, First Publish Date - 2021-03-06T06:42:00+05:30

మండలంలోని నమశ్శివాయపురం కొండల్లో గురువారం రాత్రి నుంచి మంటలు చెలరేగుతున్నాయి.

కొండ ప్రాంతంలో తగలబడుతున్న చెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురిచేడు, మార్చి 7:  మండలంలోని నమశ్శివాయపురం కొండల్లో గురువారం రాత్రి నుంచి మంటలు చెలరేగుతున్నాయి. కొండల పక్కనే రైతుల పంట పొలాలు ఉన్నాయి. దీంతో మంటలు పొలాలకు పాకుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఆవులమంద కొండల్లో కార్చిచ్చు ఏర్పడింది. ఇప్పటికే వెయ్యి ఎకరాల పైనే తగలబడింది. పడమరనాయుడుపాలెం వరకూ మంటలు పాకాయి. రైతుల పంట పొలాలూ కాలిపోయాయి. నమశ్శివాయపురంలోనూ అలాగే పంటలు అగ్నికి ఆహుతి అవుతాయని వారు భయపడుతున్నారు. అటవీ శాఖాధికారులు, రెవెన్యూ సిబ్బంది తగిన చర్యలు తీసుకుని అగ్నిమాపక సిబ్బందితో కలసి మంటలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.




Updated Date - 2021-03-06T06:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising