ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోర్డు ద్వారా ఎరువులు సరఫరా చేయాలి

ABN, First Publish Date - 2021-10-24T07:14:18+05:30

పొగాకు బోర్డు ద్వారా ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయాలని చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబును రైతులు కోరారు.

రైతులతో మాట్లాడుతున్న రఘునాథబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైర్మన్‌ రఘునాథబాబును కోరిన పొగాకు రైతులు 

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 23 : పొగాకు బోర్డు ద్వారా ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయాలని చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబును రైతులు కోరారు. శనివారం స్థానిక రీజనల్‌ కార్యాలయంలో రైతులతో రఘునాథబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు వేలంలో ఎక్కువ కంపెనీలు పాల్గొనే విధంగా బోర్డు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన  బోర్డు చైర్మన్‌ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.




Updated Date - 2021-10-24T07:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising