ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి శిద్దా రూ.5లక్షల విరాళం

ABN, First Publish Date - 2021-02-07T05:25:46+05:30

అయోధ్యలో నిర్మిస్తున్న రామమం దిరానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.5,01,116 విరాళాన్ని అం దజేశారు.

విరాళం చెక్కును అందిస్తున్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కల్చరల్‌), ఫిబ్రవరి 6 : అయోధ్యలో నిర్మిస్తున్న రామమం దిరానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.5,01,116 విరాళాన్ని  అం దజేశారు. శనివారం ఒంగోలులోని తన నివాసంలో అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణ కమిటీ ప్రతినిధులకు ఆయన చె క్కును అందజేశారు. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ రామమందిర నిర్మాణంలో తాను భాగస్వామి కావటం సంతోషంగా ఉందన్నారు. కార్య క్రమంలో తడికమళ్ల హరిప్రసాదరావు, పాబోలు ఈశ్వరయ్య, చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-07T05:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising