ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-10-20T06:33:41+05:30

విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సూచించారు.

అధికారులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శి, అక్టోబరు 19 : విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సూచించారు. దర్శిలో మంగళవారం ఆయన విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్‌ సక్రమంగా అందించాలని అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ అవసరాలకు కూడా లో-ఓల్టేజీ లేకుండా క్వాలిటీ కరెంట్‌ అందించాలన్నారు. దర్శిలో విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటైనందున అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఈఈ ఎస్‌డీ అబ్దుల్‌కరీం, దర్శి, పొదిలి డీఈలు కే.పిచ్చయ్య, సత్యనారాయణ, ఏఈలు ప్రసాదు, వేణుగోపాల్‌, సుబ్బారెడ్డి, వీరబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T06:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising